July 26, 2024
News Telangana
Image default
AndhrapradeshCinima NewsTelangana

‘బిగ్బాస్ సీజన్ 7’ విజేత పల్లవి ప్రశాంత్

News Telangana :- రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్-7 విజేతగా నిలిచారు. టైటిల్ కైవసం చేసుకున్నారు. ఈ సీజన్లో 20 మంది కంటెస్టెంట్లు పోటీ పడగా.. అర్జున్, ప్రియాంక, యావర్, శివాజీ, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ టాప్-6కు చేరుకున్నారు. ఉత్కంఠగా సాగిన గ్రాండ్ ఫినాలే టైటిల్ పోరులో టాప్-2లో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ నిలిచారు. చివరికి రైతు బిడ్డను నాగార్జున విన్నర్ గా ప్రకటించారు.

0Shares

Related posts

చలి ప్రభావం నుండి వరి నారుమడి రక్షణ కోసం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి – బూరెల రామకృష్ణ

News Telangana

పెద్దపెల్లి జిల్లా లో రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి

News Telangana

సంక్రాంతి పండగ సందర్బంగా క్రికెట్ టోర్నమెంట్

News Telangana

Leave a Comment