September 8, 2024
News Telangana
Image default
AndhrapradeshCinima NewsTelangana

‘బిగ్బాస్ సీజన్ 7’ విజేత పల్లవి ప్రశాంత్

News Telangana :- రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్-7 విజేతగా నిలిచారు. టైటిల్ కైవసం చేసుకున్నారు. ఈ సీజన్లో 20 మంది కంటెస్టెంట్లు పోటీ పడగా.. అర్జున్, ప్రియాంక, యావర్, శివాజీ, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ టాప్-6కు చేరుకున్నారు. ఉత్కంఠగా సాగిన గ్రాండ్ ఫినాలే టైటిల్ పోరులో టాప్-2లో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ నిలిచారు. చివరికి రైతు బిడ్డను నాగార్జున విన్నర్ గా ప్రకటించారు.

0Shares

Related posts

ధర్మారం లో మెగా జాబ్ మేళా

News Telangana

బద్దెనపెల్లి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో భోజనాలతో అవస్థలు

News Telangana

ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

News Telangana

Leave a Comment