October 18, 2024
News Telangana
Image default
Telangana

పెద్ద లింగాపురం గ్రామంలో సీసీ కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ఇల్లంతకుంట జనవరి 30 (న్యూస్ తెలంగాణ) ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపురం గ్రామంలో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సీసీ కెమెరాలను ప్రారంభించారు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో సహకరించిన పలువురిని ఆయన అభినందించారు సీసీ కెమెరాల వల్ల గ్రామంలో వేచిన సంఘ టన జరిగిన తెలిసిపోతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా సిఐ సదన్ కుమార్ పెద్ద లింగాపురం గ్రామ సర్పంచ్ జితేందర్ గౌడ్ ఎంపిటిసి పరివేద స్వప్న ఉపసర్పంచ్ కుమార్ యాదవ్ ఇల్లంతకుంట ఎస్సై టి సుధాకర్ గ్రామ ప్రజలు వార్డ్ మెంబర్లు నాయకులు పాల్గొన్నారు

0Shares

Related posts

మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ కుంగిన ఘటనపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

News Telangana

తెలంగాణలో తొలి కాంగ్రెస్ విజయం

News Telangana

ప్రశాంత వాతవరణంలో ఎన్నికలు జరిగేలా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు

News Telangana

Leave a Comment