September 8, 2024
News Telangana
Image default
Telangana

రేపు, ఎల్లుండి ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవు

హైదరాబాద్, నవంబర్ 28 ( న్యూస్ తెలంగాణ) :
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలలో ఉన్న విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ముందు రోజు నుంచి ఏర్పాట్లు జరగనున్నందున నవంబర్ 29న సెలవు ఉంటుందని తెలిపారు. దీంతో ఈ నెల 29, 30న విద్యాసంస్థలకు సెలవులు ఉండనున్నాయి పాఠశాలలు, కాలేజీలు మళ్ళీ ఈ నెల 1న తెరుచు కోనున్నాయి. రాష్ట్రంలో ఈనెల 30 న పోలింగ్ ఉండగా, డిసెంబర్ 3న ఫలితాలు విడుదల కానున్న విషయం పాఠకులకు తెలిసిందే..

0Shares

Related posts

తెలంగాణ DGP సస్పెండ్

News Telangana

తుమ్మలకు మంత్రి పువ్వాడ అభినందనలు

News Telangana

వధూ వరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

News Telangana

Leave a Comment