July 27, 2024
News Telangana
Image default
Telangana

తెలంగాణలో ముగిసిన పోలింగ్‌

హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగిసింది. కానీ, పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు అధికారులు. మరోవైపు, పలుచోట్ల పొలిటికల్‌ నేతల మధ్య ఫైటింగ్‌ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో, పోలీసులు లాఠీఛార్జ్‌ కూడా చేశారు.

0Shares

Related posts

అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

News Telangana

నటి,ఆల్ ఇండియా రేడియో వ్యాఖ్యాత టి.సుబ్బలక్ష్మి కన్నుమూత

News Telangana

మాజీ సీఎం కెసిఆర్ ఆసుపత్రి ఖర్చులు మేమే భరిస్తాం: మంత్రి దామోదర నరసింహ

News Telangana

Leave a Comment