September 8, 2024
News Telangana
Image default
PoliticalTelangana

తెలంగాణ ఐటీ మంత్రి భార్యకు కీలక బాధ్యతలు

News Telangana : ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సతీమణి, IAS శైలజా రామయ్యర్కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆమెను వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. శైలజ ప్రస్తుతం యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆమ్రపాలిని HMDA జాయింట్ కమిషనర్గా, మూసీ రివర్ డెవలప్మెంట్ బోర్డు MDగా ప్రభుత్వం నియమించింది. రిజ్వీకి ఇంధన శాఖ కార్యదర్శిగా, ట్రాన్స్కో, జెన్కో CMDగా బాధ్యతలు అప్పగించింది.

0Shares

Related posts

న్యూస్ తెలంగాణ బ్యూరో పై మైనింగ్ శాఖ ఏడి వెటకారం..!

News Telangana

బద్దెనపెల్లి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో భోజనాలతో అవస్థలు

News Telangana

ఎన్నికల నబందనలను ఉల్లంగించిన ఇద్దరు వ్యక్తుల పై కేసు నమోదు

News Telangana

Leave a Comment