October 18, 2024
News Telangana
Image default
PoliticalTelangana

ఉదయం 8 గంటలకు కౌంటింగ్ : ఈసీ

హైదరాబాద్, డిసెంబర్ 1 ( న్యూస్ తెలంగాణ ) : డిసెంబర్ 3న జరిగే ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఈవో వికాస్రాజ్ తెలిపారు. ‘ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలవుతుంది. 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తాం. ఉదయం 10 గంటల సమయంలో తొలి ఫలితం రావొచ్చు. ఇందుకోసం 49 కేంద్రాలు అందుబాటులో ఉంచాం. ఇవాళ, రేపు కౌంటింగ్పై అధికారులతో సమీక్షలు చేస్తాం’ అని వెల్లడించారు.

0Shares

Related posts

రేపే మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం

News Telangana

కన్నతల్లిని కడ తేర్చిన కొడుకు

News Telangana

న్యూస్ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించిన కేటీఆర్

News Telangana

Leave a Comment