October 20, 2024
News Telangana

Author : News Telangana

News Telangana
385 Posts - 0 Comments
Telangana

పోతుగల్ లో గొర్ల మందపై కుక్కల దాడి

News Telangana
న్యూస్ తెలంగాణ :- ముస్తాబాద్ మండలంలో గొర్ల మందపై తెల్లవారుజామున కుక్కలు దాడి చేయగా పది గోర్లు మృత్యువాత పడ్డాయి స్థానికులు తెలిపిన వివరాలు వివరాలు ఇలా ఉన్నాయి ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి...
Telangana

ప్రజా పాలన కార్యక్రమం లో ప్రోటోకాల్ పాటించనికాంగ్రెస్ నాయకులు

News Telangana
రాజన్న సిరిసిల్ల జిల్లా /న్యూస్ తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఆభయహస్తం ఆరు గ్యారెంటిల అమలుకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం 3వ వార్డు లక్ష్మి పురంలో ఏర్పాటు చేయడం...
Telangana

ఘనంగా దొంగ మల్లన్న స్వామి జాతర

News Telangana
గొలపల్లి, డిసెంబర్20 (న్యూస్ తెలంగాణ) జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి (దొంగ మల్లన్న) జాతర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. బుధవారం రెండో వారం కావడం తో వివిధ ప్రాంతాల...
Cinima NewsTelangana

బిగ్ బాస్ నిర్వహకుడు అక్కినేని నాగార్జునను అరెస్టు చేయండి

News Telangana
హైద‌రాబాద్ ( News Telangana ) :- తెలుగులో సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోయిన ఏకైక షో బిగ్ బాస్ ఇప్పటివరకు ఏడు సీజన్ లను పూర్తి చేసుకుంది.. కామన్ మ్యాన్‌గా హౌస్‌లోకి...
PoliticalTelangana

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు

News Telangana
హైదరాబాద్ ( News Telangana ) :- తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం నేడు శ్వేతపత్రం విడుదల చేసింది. మొత్తం 42 పేజీలతో విడుదల చేసిన శ్వేతపత్రంలో పలుకీలక విషయాలను...
PoliticalTelangana

నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారు : హరీశ్‌రావు

News Telangana
News Telangana :- నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చాలని కోరారు.ప్రజలే కేంద్రంగా కాంగ్రెస్‌ పాలన కొనసాగించాలని సూచించారు. ఆర్థిక శ్వేతపత్రం తప్పుల...
National

క‌రోనా కేసుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండండి… కేంద్ర ఆరోగ్య శాఖ సూచ‌న

News Telangana
ఢిల్లీ ( News Telangana ) :-క‌రోనా వైర‌స్ కేసుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ హెచ్చ‌రించింది. కేరళలో కొవిడ్ -19 జేఎన్ 1 కొత్త సబ్ వేరియంట్ కేసుల ఆకస్మిక పెరుగుదలపై కేంద్రం...
National

పార్లమెంట్ లో 141 మంది ఎంపీల సస్పెన్షన్.. దేశవ్యాప్తంగా ధర్నాకు విపక్షాలు ప్లాన్..?

News Telangana
న్యూఢిల్లీ ( News Telangana ) :- పార్లమెంట్‌లో విపక్ష పార్టీలకు చెందిన 141 మంది ఎంపీలను సస్పెన్షన్‌ చేసిన వ్యవహారం కుదిపేస్తుంది. పార్లమెంట్‌ నుంచి రికార్డు స్థాయిలో ఎంపీల సస్పెన్షన్‌ చేయడంతో కేంద్ర...
Cinima NewsTelangana

బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్❓️

News Telangana
హైదరాబాద్, డిసెంబర్ 20 ( News Telangana ) :- తెలుగు బిగ్‌బాస్‌ ఫైనల్స్ రోజు జ‌రిగిన దాడి ఘ‌ట‌ న‌లో బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు...
AgricultureAndhrapradeshAppleBusinessCarsCinima NewsCrime NewsDesignFashionFeaturedFitnessFoodGadgetsGoogleLife StyleMicrosoftNationalPhotographyPoliticalSports NewsTechTelanganaTravelUncategorizedVirtual Reality

తాత ఆస్తిపై మనువడే హక్కుదారుడా? అసలు విషయం తెలిస్తే షాక్‌..

News Telangana
News Telangana :- భారతదేశంలో ఆస్తికి సంబంధించి స్పష్టమైన చట్టాలు ఉన్నప్పటికీ దేశంలోని కోర్టుల్లో ఆస్తి వివాదాలకు సంబంధించిన లక్షలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇది చాలా క్లిష్టంగా ఉంది. అలాంటి కేసులు సంవత్సరాలుగా...