న్యూస్ తెలంగాణ :- ముస్తాబాద్ మండలంలో గొర్ల మందపై తెల్లవారుజామున కుక్కలు దాడి చేయగా పది గోర్లు మృత్యువాత పడ్డాయి స్థానికులు తెలిపిన వివరాలు వివరాలు ఇలా ఉన్నాయి ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి...
రాజన్న సిరిసిల్ల జిల్లా /న్యూస్ తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఆభయహస్తం ఆరు గ్యారెంటిల అమలుకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం 3వ వార్డు లక్ష్మి పురంలో ఏర్పాటు చేయడం...
గొలపల్లి, డిసెంబర్20 (న్యూస్ తెలంగాణ) జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి (దొంగ మల్లన్న) జాతర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. బుధవారం రెండో వారం కావడం తో వివిధ ప్రాంతాల...
హైదరాబాద్ ( News Telangana ) :- తెలుగులో సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోయిన ఏకైక షో బిగ్ బాస్ ఇప్పటివరకు ఏడు సీజన్ లను పూర్తి చేసుకుంది.. కామన్ మ్యాన్గా హౌస్లోకి...
హైదరాబాద్ ( News Telangana ) :- తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం నేడు శ్వేతపత్రం విడుదల చేసింది. మొత్తం 42 పేజీలతో విడుదల చేసిన శ్వేతపత్రంలో పలుకీలక విషయాలను...
News Telangana :- నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారని హరీశ్రావు అన్నారు. ప్రజలు కాంగ్రెస్పై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చాలని కోరారు.ప్రజలే కేంద్రంగా కాంగ్రెస్ పాలన కొనసాగించాలని సూచించారు. ఆర్థిక శ్వేతపత్రం తప్పుల...
న్యూఢిల్లీ ( News Telangana ) :- పార్లమెంట్లో విపక్ష పార్టీలకు చెందిన 141 మంది ఎంపీలను సస్పెన్షన్ చేసిన వ్యవహారం కుదిపేస్తుంది. పార్లమెంట్ నుంచి రికార్డు స్థాయిలో ఎంపీల సస్పెన్షన్ చేయడంతో కేంద్ర...
హైదరాబాద్, డిసెంబర్ 20 ( News Telangana ) :- తెలుగు బిగ్బాస్ ఫైనల్స్ రోజు జరిగిన దాడి ఘట నలో బిగ్బాస్ విజేత పల్లవి ప్రశాంత్పై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు...
News Telangana :- భారతదేశంలో ఆస్తికి సంబంధించి స్పష్టమైన చట్టాలు ఉన్నప్పటికీ దేశంలోని కోర్టుల్లో ఆస్తి వివాదాలకు సంబంధించిన లక్షలాది కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇది చాలా క్లిష్టంగా ఉంది. అలాంటి కేసులు సంవత్సరాలుగా...