కరీంనగర్ జిల్లా, డిసెంబర్16 ( News Telangana ) కరీంనగర్ లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు, లారీ అదుపుతప్పి ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు...
హైదరాబాద్, డిసెంబర్ 16 ( News Telangana ) :- సిఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగ రాకుండా చర్యలు తీసుకో వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు....
News Telangana :- కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అయోధ్యలో జనవరి 22వ తారీఖున శ్రీరామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరపనుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ...
ధర్మారం, డిసెంబర్15 (న్యూస్ తెలంగాణ): పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలంలోని స్థానిక సాధనజూనియర్ కళాశాలలో డిసెంబర్ – 17 ఆదివారం రోజున మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ కార్యక్రమంలో 12 కంపెనీలు పాల్గొననున్నాయి....
న్యూ ఢిల్లీ, డిసెంబర్ 15 ( న్యూస్ తెలంగాణ ) :- దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పార్లమెంట్ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కొనసాగుతోంది. పట్టుబడ్డ ఆరుగురు నిందితులను లోతుగా విచారిస్తున్నారు. పార్లమెంట్పై దాడికి పాల్ప...
News Telangana :- తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ శాఖలో భారీ మార్పులు చేశారు ఈ నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ కు కొత్తగా వచ్చిన...
News Telangana :- T-Works CEO సుజయ్ కరంపురి రాజీనామా చేయడానికి నిరాకరించడంతో, తెలంగాణ ప్రభుత్వం ఆయనను మూడు స్థానాల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది: డైరెక్టర్ (ప్రమోషన్) ఎలక్ట్రానిక్స్, T-Works యొక్క...
News Telangana :- మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక మేక మనిషిని పోలిన ముఖంతో జన్మించింది. ఈ మేకకు తల ముందు భాగంలో రెండు కళ్ళు ఉంటాయి. తన మాల్వీ మేక రెండు పిల్లలకు జన్మనిచ్చిందని,...
హైదరాబాద్ ( News Telangana ) :- సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గడిచిన ఐదేళ్లలో సీతారామ పనుల్లో ఎలాంటి పురోగతి లేదని అసహనం...