October 18, 2024
News Telangana
Telangana

లోకాయుక్తలో కేసు నడుస్తున్నప్పటికీ ఆగని ”మాజీ సర్పంచ్ భర్త” ఆగడాలు

News Telangana
ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 14 (న్యూస్ తెలంగాణ) :- ఖమ్మం జిల్లా రఘునాదపాలెం మండలంలో నీ పువ్వాడ ఉదయ్ నగర్ లో 2009.సం.లో ఇచ్చిన ప్రభుత్వ ఇండ్ల స్థలాల ఆక్రమ అమ్మకాలపై...
Telangana

నీటి వివాదంపై ఎమ్మెల్సీ కవిత రియాక్షన్

News Telangana
హైదరాబాద్‌ ( News Telangana ) :- కృష్ణ నదిపై ఉన్న ప్రాజెక్టు లను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించ బోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. చేసిన తప్పును...
Telangana

నేడు జేఈఈ మెయిన్‌ -1 ఫలితాలు

News Telangana
హైదరాబాద్‌ ( న్యూస్ తెలంగాణ ) :- ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ -1 ఫలితాలు సోమవారం విడుదలకానున్నాయి. ఈ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ,ఎన్టీఏ ప్రకటించనున్నది. ఇప్పటికే జేఈఈ సెషన్‌...
Telangana

తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టుపై నేడు చర్చ

News Telangana
హైదరాబాద్ ( న్యూస్ తెలంగాణ ) :- తెలంగాణ రాష్ట్రంలోఇవాళ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా నేటి అసెంబ్లీలో మొదట సంతాప తీర్మానం పెట్టనున్నారు.ఆ తర్వాత బడ్జెట్ పై చర్చ...
Telangana

జన సందోహంలో వేములవాడ దేవస్థానం

News Telangana
రాజన్న జిల్లా ( న్యూస్ తెలంగాణ ) :- రాజ‌న్న‌క్షేత్రం భ‌క్త‌జ‌న‌సందోహంతో కిట‌కిట‌లాడుతోంది. ఉద‌యం నుంచే రాజ‌న్న‌ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు భారీగా చేరుకు న్నారు. స్వామి వారిని ద‌ర్శించుకు నేందుకు ఆదివార‌మే రాత్రికి భ‌క్తులు...
Crime NewsTelangana

సైకిల్ ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం

News Telangana
ఎండపల్లి, ఫిబ్రవరి 12 (న్యూస్ తెలంగాణ): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోటకు చెందిన గ్రామీణ వైద్యుడు (ఆర్.ఎం.పి) పత్రి గంగాధర్ (45) తనవృత్తి లో భాగంగా ఫిబ్రవరి 4 ఆదివారం రోజున రాత్రి...
Crime NewsTelangana

పురుగుల మందు తాగి యువకుడు మృతి

News Telangana
ఎండపల్లి, ఫిబ్రవరి12 (న్యూస్ తెలంగాణ): జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ముత్తునూరు గ్రామానికి చెందిన కన్నం నవీన్ (25) గత మూడు సంవత్సరాలుగా మానసిక ఆరోగ్యం బాగాలేక చికిత్స పొందుతు మందులు వాడుతున్నాడు. జనవరి...
Telangana

కారు ఢీకొని ఆటో డ్రైవర్ మృతి

News Telangana
ఎండపల్లి, ఫిబ్రవరి 12 (న్యూస్ తెలంగాణ): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బోగ లచ్చయ్య (55) ఆదివారం రోజున మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో అతని ఆటోను...
Telangana

‘ధరణి’పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క విమర్శలు

News Telangana
హైదరాబాద్‌ ( News Telangana ) : గత ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ధరణి’పై బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. ధరణి కొందరికి భరణం.. మరికొందరికి ఆభరణం.. చాలా మందికి...
PoliticalTelangana

Harish Rao | రైతు నోట్లో మట్టి.. రుణమాఫీ, రైతుబంధుకు కాంగ్రెస్‌ మొండిచెయ్యి: హరీశ్‌రావు

News Telangana
హైదరాబాద్‌, ( News Telangana ) : ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, వృద్ధు లు, వికలాంగులతో అన్ని వర్గాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలి బడ్జెట్‌లోనే మొండిచెయ్యి చూపిందని మాజీ...