October 18, 2024
News Telangana

Month : December 2023

TelanganaTravel

కిటకిటలాడుతున్న ఆర్టీసీ బస్సులు

News Telangana
హైదరాబాద్‌ ( News Telangana ) : మహాలక్ష్మి పథకం ఆర్టీసీ బస్సులపై పెద్ద ప్రభావమే చూపుతోంది. నిత్యం 13 లక్షల మేర ప్రయాణికుల సంఖ్య పెరిగింది. అదనంగా ప్రయాణిసున్న వారిలో 90 శాతం...
AgriculturePoliticalTelangana

ధరణి రిపేరు షురూ..!

News Telangana
News Telangana : ధరణి పోర్టల్‌తో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ధరణి వ్యవస్థలోని లోటుపాట్లను సవరిస్తూ, భూ సమస్యలకు తక్షణ, శాశ్వత పరిష్కారం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం...
PoliticalTelangana

బిఆర్ఎస్ ను విడి కాంగ్రెస్ లో చేరిక

News Telangana
రాజన్న సిరిసిల్ల న్యూస్ తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల జడ్పీటీసీ పూర్మాణి మంజుల లింగారెడ్డి దంపతులు బీఆర్‌‌ఎస్‌‌ కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి...
Cinima News

బిగ్బాస్ విన్నర్ ప్రశాంత్ బెనిఫిట్స్ ఇవే

News Telangana
News Telangana :- బిగ్బాస్ సీజన్ 7 విన్నర్ రైతుబిడ్డ ప్రశాంత్ నిలిచారు. విజేతగా నిలిచినందుకు ఆయనకు రూ.35 లక్షల ప్రైజ్మనీ దక్కింది. దానితో పాటు రూ.15 లక్షల విలువ చేసే కారు, రూ.15...
AndhrapradeshCinima NewsTelangana

‘బిగ్బాస్ సీజన్ 7’ విజేత పల్లవి ప్రశాంత్

News Telangana
News Telangana :- రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్-7 విజేతగా నిలిచారు. టైటిల్ కైవసం చేసుకున్నారు. ఈ సీజన్లో 20 మంది కంటెస్టెంట్లు పోటీ పడగా.. అర్జున్, ప్రియాంక,...
PoliticalTelangana

Seethakka : ఫిబ్రవరి 21 నుంచి మేడారం జాతర

News Telangana
ములుగు ( News Telangana ) : ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మేడారం జాతర ప్రారంభమవుతుందని మంత్రి సీతక్క (ధనసరి అనసూయ) ( Seethakka ) ప్రకటించారు. ఆదివారం నాడు సీతక్క మేడారం(Medaram)లో...
National

రామమందిర ప్రారంభోత్సవ వేడుకలకు 1000 రైళ్లు

News Telangana
News Telangana :- రామమందిర ప్రారంభోత్సవం కోసం భారతీయ రైల్వే అయోధ్యకు 1,000 రైళ్లను నడపాలని యోచిస్తోంది. ప్రారంభోత్సవానికి ముందు జనవరి 19 నుండి రైళ్లు నడపబడతాయి. జనవరి 23వ తేదీ నుంచి శ్రీరాముని...
PoliticalTelangana

దర్గాను దర్శించుకున్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మదన్ రెడ్డిలు

News Telangana
న్యూస్ తెలంగాణ హత్నూర ప్రతినిధి::శ్రీధర్ గౌడ్… హత్నూరమండలంలోని కాసాల గ్రామ శివారులో ఉన్న రాయి గోట్టే చింతల్ దర్గా సయ్యద్ హైమద్ సాబ్ దర్గాను దర్శించుకున్న ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే...
Crime NewsPoliticalTelangana

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్ల పై కేసు నమోదు

News Telangana
ఎల్లారెడ్డిపేట /న్యూస్ తెలంగాణ ఎల్లారెడ్డిపేట మండలంలో ఇండ్ల నిర్మాణానికి ఇసుక రవాణా కొరకై స్థానిక ఎమ్మార్వో అనుమతి ఇవ్వగా నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్ టైం తర్వాత కూడా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 4...
PoliticalTelangana

రాష్ట్ర మంత్రిగా ఉన్న ఇతర బాధ్యతలు ఉన్న ములుగు నుంచే పాలన కొనసాగిస్తా

News Telangana
News Telangana :- రాష్ట్ర పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తాను ఎక్కడున్నా ములుగే తన కుటుంబం, ములుగు ప్రజలు తన కుటుంబ సభ్యులన్నారు. ప్రజలకు జవాబు...