తిరుమల, డిసెంబరు15 ( News Telangana ) :- బాలీవుడ్ నటి దీపిక పదుకొనే వెంకన్న దర్శనార్థం కాలినడకన తిరుమలకు వచ్చారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కాలిన డకను ప్రారంభించిన ఆమె రాత్రి...
హైదరాబాద్, డిసెంబర్15 ( న్యూస్ తెలంగాణ ) :- మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలులో భాగంగా శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేయనున్నట్టు టీఎస్ఆర్టీసీ...
హైదరాబాద్, డిసెంబర్ 14 ( News Telangana ) :- తెలంగాణలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. రాష్ట్రంలోని పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులను సర్కార్ గురువారం బదిలీ చేసింది. ఈ మేరకు 14వ...
News Telangana :- తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ఈరోజు బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ సచివాలయంలోని తన ఛాంబర్లో వేదమంత్రోచ్ఛరణాల మధ్య ఆమె మంత్రిగా బాధ్యతలు తీసుకున్న...
ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో డిసెంబర్ 14 (న్యూస్ తెలంగాణ)దేశ అత్యున్నత భవనం పార్లమెంట్ భవనంపై నిన్న జరిగిన పొగబాంబులదాడి హేయమైన చర్యగా అభివర్ణించారు దేశ సార్వభౌమాధికార భవనంపైనే దాడి జరిగితే కేంద్రం చేతగాని...
హైదరాబాద్ ( News Telangana ) : తెలంగాణ కేబినెట్ (TS Cabinet) భేటీ ముగిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం...
News Telangana :- వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి పోటీచేసే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జిల్లాలో కీలకమైన నేతల అభిప్రాయం మేరకు ఆ అవకాశం ప్రసాద్...
News Telangana : ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సతీమణి, IAS శైలజా రామయ్యర్కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆమెను వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. శైలజ ప్రస్తుతం యువజన సర్వీసులు,...
– వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని స్పష్టీకరణ టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. మరి కొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో, తన ఆలోచనలను వివరించారు. ఎన్నికలు...
మద్దూరు డిసెంబర్14(న్యూస్ తెలంగాణ) మద్దూరు మండలంలోని లద్నూర్ గ్రామంలోని ఓ రైతు వరి పొలాన్ని ఏ ఓ రామక్రిష్ణ సందర్శించారు. ఈ సంధర్భంగా అయన మాట్లాడుతు యాసంగి సీజన్లో చలి ప్రభావం వల్ల వరి...