( పూర్తి ఆధారాలతో “న్యూస్ తెలంగాణ దినపత్రిక” లో వరుస సంచలనాత్మక కథనాలు ) ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో, జూన్ 27 (న్యూస్ తెలంగాణ) :-నాటి గులాబి దళం కనుసనల్లో ఇంత తతంగం
ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో/న్యూస్ తెలంగాణ :- రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవ ఉండదు.. అనే సామెతను అక్షరాలా నిజం చేస్తున్న ఖమ్మం మైనింగ్ శాఖ ఏడి పనితీరు సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా //న్యూస్ తెలంగాణ ఏబీవీపీ రాష్ట్ర శాఖ జూన్ 26వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యాసంస్థల బంద్ కి పిలుపునిచ్చిందని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ .
ముస్తాబాద్ //న్యూస్ తెలంగాణ :- రోజురోజుకు ఇసుక మాఫి ఆగడాలు జరుగుతున్నాయి. తాజాగా ముస్తాబాద్ మండలంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ లను పట్టుకున్న కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా
(న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో) ప్రత్యేక కథనం :- పరిమితికి మించి అక్రమంగా ప్రభుత్వ నిబంధనలను బహిరంగంగా తుంగలో తొక్కుతూ పెద్దపల్లి జిల్లా అధికారులు పెద్దపల్లి నుండి కరీంనగర్ వరంగల్ మీదుగా ఖమ్మం వైరా
కొండలని పిండి చేసి కోట్లుఘటిస్తూ ప్రభుత్వానికి అధికారులకు అడ్డ సూటిగా వెళ్తున్న ఈ అక్రమ మట్టి మాఫియా డాన్ కు అడ్డుకట్ట పడేనా …? న్యూస్ తెలంగాణ ప్రత్యేక కథనం : ఉమ్మడి ఖమ్మం
న్యూస్ తెలంగాణ ప్రత్యేక కథనం : ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో, మే 25 (న్యూస్ తెలంగాణ) :- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పరిధిలోని రామానుజ వరం ర్యాంపు అక్రమార్కులకు వరంగా
ð తప్పును వేలెత్తి చూపితే బెదిరింపుల..? ð సిరిసిల్ల లో ఎవరి కూడా పార్కింగ్ లేదు..! ð నువ్వ..!నేనా..!! ఇగ..చూసుకుందామా అంటూ బెదిరిస్తున్న వైద్యుడు..! ðనీ ఇంట్లో వాళ్ళు కాదు కదా వాళ్ల గురించి
ðపంచాయతీ రాజ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు… ð7000 రూపాయలు లంచం తీసుకుంటు పట్టుబడ్డ సీనియర్ అసిస్టెంట్. ðఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వివరాలు వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా /న్యూస్ తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్