హైదరాబాద్ ( News Telangana ) : కరోనా కొత్త వేరియంట్ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా చికిత్స లకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా...
రాజన్న సిరిసిల్ల /న్యూస్ తెలంగాణ అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ ను జిల్లా మైనింగ్ శాఖ అధికారులు సీజ్ చేశారు. మంగళవారం తంగళ్ళపల్లి వద్ద అక్రమంగా టిప్పర్ ద్వారా మట్టిని తరలిస్తున్నట్లు మైనింగ్ అధికారుల...
మద్దూరు నవంబర్19(న్యూస్ తెలంగాణ) మండలంలోని రెబర్తి గ్రామానికీ చెందిన డాకూరి పాపిరెడ్డి గత ఆరునెలలుగా టి బి మాత్రలు వాడి టి బి వ్యాధిని జయించడంతో మంగళవారం గ్రామంలో నిర్వహించిన వికాస్ భారత్ సంకల్ప...
పెగడపల్లి, డిసెంబర్ 18 (న్యూస్ తెలంగాణ): జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ పక్షాణ నూతన ప్రెస్ క్లబ్ ను ఎర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి డెమోక్రటిక్...
News Telangana :- కేంద్ర ప్రభుత్వం నిషేదించిన పాపులర్ ఫ్రంట్ అఫ్ ఇండియా (PFI) కార్యకలాపాలను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తు చేయడంలో దూకుడు పెంచింది.తనదయిన శైలిలో విచారణ సైతం చేపట్టింది.దేశంలో ఇప్పటికే...
హైదరాబాద్ ( News Telangana ) : మహాలక్ష్మి పథకం ఆర్టీసీ బస్సులపై పెద్ద ప్రభావమే చూపుతోంది. నిత్యం 13 లక్షల మేర ప్రయాణికుల సంఖ్య పెరిగింది. అదనంగా ప్రయాణిసున్న వారిలో 90 శాతం...
News Telangana : ధరణి పోర్టల్తో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ధరణి వ్యవస్థలోని లోటుపాట్లను సవరిస్తూ, భూ సమస్యలకు తక్షణ, శాశ్వత పరిష్కారం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం...
రాజన్న సిరిసిల్ల న్యూస్ తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల జడ్పీటీసీ పూర్మాణి మంజుల లింగారెడ్డి దంపతులు బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి...
ములుగు ( News Telangana ) : ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మేడారం జాతర ప్రారంభమవుతుందని మంత్రి సీతక్క (ధనసరి అనసూయ) ( Seethakka ) ప్రకటించారు. ఆదివారం నాడు సీతక్క మేడారం(Medaram)లో...
న్యూస్ తెలంగాణ హత్నూర ప్రతినిధి::శ్రీధర్ గౌడ్… హత్నూరమండలంలోని కాసాల గ్రామ శివారులో ఉన్న రాయి గోట్టే చింతల్ దర్గా సయ్యద్ హైమద్ సాబ్ దర్గాను దర్శించుకున్న ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే...