September 7, 2024
News Telangana
Image default
Telangana

తెలంగాణ DGP సస్పెండ్

News Telangana : ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు డీజీపీ అంజనీకుమార్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాకముందే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవడంతో ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. డీజీపీతోపాటు రేవంత్ ఇంటికి వెళ్లిన ఐపీఎస్ ఆఫీసర్లు సంజయ్ కుమార్, మహేష్ భగవత్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.

0Shares

Related posts

చలి ప్రభావం నుండి వరి నారుమడి రక్షణ కోసం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి – బూరెల రామకృష్ణ

News Telangana

తెలంగాణలో ఏడుగురు మంత్రులు వెనుకంజ

News Telangana

జనగామ జిల్లా జడ్పీ చైర్మన్ గుండె పోటుతో మృతి

News Telangana

Leave a Comment