October 19, 2024
News Telangana

Author : News Telangana

News Telangana
385 Posts - 0 Comments
AgricultureTelangana

చలి ప్రభావం నుండి వరి నారుమడి రక్షణ కోసం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి – బూరెల రామకృష్ణ

News Telangana
మద్దూరు డిసెంబర్14(న్యూస్ తెలంగాణ) మద్దూరు మండలంలోని లద్నూర్ గ్రామంలోని ఓ రైతు వరి పొలాన్ని ఏ ఓ రామక్రిష్ణ సందర్శించారు. ఈ సంధర్భంగా అయన మాట్లాడుతు యాసంగి సీజన్లో చలి ప్రభావం వల్ల వరి...
Crime NewsTelangana

సిరిసిల్ల జిల్లాలో తమ్ముడిని నరికి చంపిన అన్న

News Telangana
సిరిసిల్ల జిల్లా, డిసెంబర్ 14 (News Telangana ) :- సిరిసిల్ల జిల్లాలో గురువారం మధ్యాహ్నం దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాలతో ఓ యువకుడిని గొడ్డలితో అత్యంత దారుణంగా హతమార్చడం స్థానికంగా కలకలం...
National

ఈ నెల 20న మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్.. ఎందుకంటే..?

News Telangana
News Telangana :- స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వివో ‘స్విచాఫ్’ పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని చేస్తుంది. డిసెంబర్ 20వ తేదీన తమ కస్టమర్లు అందరూ వారి స్మార్ట్‌ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేయాలని విజ్ఞప్తి చేసింది.ఈ...
PoliticalTelangana

నూతన గృహప్రవేశం చేసిన ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క

News Telangana
హైదరాబాద్, డిసెంబర్ 14 ( News Telangana ) :- తెలంగాణ రాష్ట్ర ప్రజా భవన్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి డిప్యూ టీ సీఎం మల్లు భట్టి విక్ర మార్క గురువారం గృహ ప్రవేశం...
PoliticalTelangana

సభాపతిగా బాధ్యతలు చేపట్టిన గడ్డం ప్రసాద్

News Telangana
హైదరాబాద్, డిసెంబర్ 14 ( News Telangana ) :- తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్‌‌‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పేరును ప్రోటెం స్పీకర్...
AndhrapradeshCrime News

వైజాగ్ ఇండిస్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం

News Telangana
వైజాగ్ , డిసెంబర్ 14 ( News Telangana ) :- విశాఖపట్నం జగదాంబ జంక్షన్‌లో ఉన్న ఇండస్‌ ఆస్పత్రిలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి....
NationalPolitical

పార్లమెంటు ఘటనపై 8 మంది భద్రత సిబ్బంది సస్పెండ్

News Telangana
న్యూఢిల్లీ, డిసెంబర్ 14 ( News Telangana ) దేశ అత్యున్నత ప్రజా స్వామ్య వేదిక అయిన పార్లమెంటు లో బుధవారం చెలరేగిన అలజడి పెను సంచలనం సృష్టించిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం...
Crime NewsTelangana

పెద్దపెల్లి జిల్లా లో రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి

News Telangana
పెద్దపల్లి జిల్లా, డిసెంబర్ 14 ( News Telangana ) :- ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో గురువారంచోటు చేసుకుంది....
PoliticalTelangana

పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా..రాజా సింగ్

News Telangana
హైదరాబాద్ ( News Telangana ) : పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తాన‌ని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. హైద‌రాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… ఇచ్చిన హామీలు ఎలా అమలు...
PoliticalTelangana

మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు

News Telangana
News Telangana :- మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. శామీర్ పేట పీఎస్ లో మల్లారెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు పోలీసులు. గిరిజనులు భూములు కబ్జా చేశారని మాజీ మంత్రి...