News Telangana : మహబూబాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మురళి నాయక్ తన పద్యాన్ని టిఆర్ఎస్ అభ్యర్థి భానోత్ శంకర్ నాయక్ పై 50వేల 166 ఓట్ల ఆదిక్యంతో గెలుపొందారు...
News Telangana : కర్నె శిరీష అనే తన పేరును జీవితం బర్రెలక్కగా మార్చింది. నిరుద్యోగుల తరఫున గళమెత్తేందుకు కాలం ఎన్నికల బరిలో నిలిచేందుకు ఉసిగొల్పింది. కొల్లాపూర్ నుంచి హేమాహేమీ అభ్యర్థుల మధ్య పోటీలో...
News Telangana :- తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ‘‘గత కొన్నేళ్లుగా మీ సహాయ సహకారాలతోనే ముందుకు వెళ్తున్నాం. ఇది భవిష్యత్లోనూ కొనసాగాలి. తెలంగాణతో మా అనుబంధం ఎవరూ తెంచలేరు. బీజేపీ...
News Telangana :- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, పాలేరు, మధిర, సత్తుపల్లి, వైరా, ఇల్లందు, పినపాక, అశ్వరావుపేట నియోజకవర్గాల్లో విజయం సాధించింది. అలాగే కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఐ...
News Telangana : ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు డీజీపీ అంజనీకుమార్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాకముందే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని...
న్యూస్ తెలంగాణ : ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహకాలు మొదలుపెట్టింది. రేపు సాయంత్రం ఎల్బీ స్టేడియం వేదికగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనున్నట్లు సమాచారం. ఇవాళ రాత్రి లేదా సోమవారం ఉదయం...
న్యూస్ తెలంగాణ : ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. తన ఓస్త్రీతో రాజీనామా లేఖను గవర్నర్ తమిళసై సౌందరరాజన్కు పంపారు. కేసీఆర్ మాత్రం రాజ్ భవన్కు వెళ్లకుండా నేరుగా ప్రగతి భవన్ నుంచి...
పెబ్బేరు డిసెంబర్ 03 (న్యూస్ తెలంగాణ) :- వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి ఘన విజయం సాధించారు.బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై ఏకంగా 24 వేల 200 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్...
ఖమ్మం , న్యూస్ తెలంగాణ :- ఖమ్మం నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల...
ఖమ్మం , న్యూస్ తెలంగాణ : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజలు నవశకానికి నాంది పలుకుతూ..మొత్తo పది సీట్లకు గాను..9 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం హర్షణీయమని కాంగ్రెస్ పాలేరు అసెంబ్లీ విజేత పొంగులేటి...