Category : Telangana
ముస్తాబాద్ లో ఇసుక మాఫియా పోలీసులపై దాడి
ముస్తాబాద్ //న్యూస్ తెలంగాణ :- రోజురోజుకు ఇసుక మాఫి ఆగడాలు జరుగుతున్నాయి. తాజాగా ముస్తాబాద్ మండలంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ లను పట్టుకున్న కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా...
పెద్దపల్లి డస్ట్ రవాణాపై న్యూస్ తెలంగాణ కథనాలకు భారీ స్పందన…!
(న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో) ప్రత్యేక కథనం :- పరిమితికి మించి అక్రమంగా ప్రభుత్వ నిబంధనలను బహిరంగంగా తుంగలో తొక్కుతూ పెద్దపల్లి జిల్లా అధికారులు పెద్దపల్లి నుండి కరీంనగర్ వరంగల్ మీదుగా ఖమ్మం వైరా...
మట్టి మాఫీయా కి అడ్డుకట్ట పడేనా …?
కొండలని పిండి చేసి కోట్లుఘటిస్తూ ప్రభుత్వానికి అధికారులకు అడ్డ సూటిగా వెళ్తున్న ఈ అక్రమ మట్టి మాఫియా డాన్ కు అడ్డుకట్ట పడేనా …? న్యూస్ తెలంగాణ ప్రత్యేక కథనం : ఉమ్మడి ఖమ్మం...
జీరో ఇసుక దందాకు కేరాఫ్ రామానుజవరం…!
న్యూస్ తెలంగాణ ప్రత్యేక కథనం : ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో, మే 25 (న్యూస్ తెలంగాణ) :- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పరిధిలోని రామానుజ వరం ర్యాంపు అక్రమార్కులకు వరంగా...
వార్త ప్రచురణ చేసిన విలేకరిపై దుర్భాసలాడిన ఓ వైద్యుడు
ð తప్పును వేలెత్తి చూపితే బెదిరింపుల..? ð సిరిసిల్ల లో ఎవరి కూడా పార్కింగ్ లేదు..! ð నువ్వ..!నేనా..!! ఇగ..చూసుకుందామా అంటూ బెదిరిస్తున్న వైద్యుడు..! ðనీ ఇంట్లో వాళ్ళు కాదు కదా వాళ్ల గురించి...
ఏసీబీ కి చిక్కిన పంచాయతీరాజ్ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు
ðపంచాయతీ రాజ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు… ð7000 రూపాయలు లంచం తీసుకుంటు పట్టుబడ్డ సీనియర్ అసిస్టెంట్. ðఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వివరాలు వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా /న్యూస్ తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్...
కోదాడ లో ఘరానా మోసం… సీఐ, ఎస్ఐ అంటూ టోకరా
న్యూస్ తెలంగాణ మే 18 కోదాడ: కోదాడ మండల పరిధిలోని దొరకుంట శివారులో ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తిని బెదిరించి డబ్బులు తీసుకున్న సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం...
కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం కొని రైతులను ఆదుకోండి
ఎండపల్లి, మే17 (న్యూస్ తెలంగాణ): జగిత్యాల జిల్లా బిజెపి ఎండపల్లి మండల శాఖ తరపున ఎండపల్లి ఎమ్మార్వో కడార్ల రవికాంత్ కు వడ్లు కొనాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మపురి...
ఉరుములు, పిడుగులతో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
విర్నపెల్లి /న్యూస్ తెలంగాణ జిల్లాలో ఉరుములు, పిడుగులతో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,వర్షం పడుతున్న సమయంలో ఎవరు కూడా చెట్ల కిందకు,బయటకు వెళ్లవద్దని చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువ...