News Telangana :- రాష్ట్ర పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తాను ఎక్కడున్నా ములుగే తన కుటుంబం, ములుగు ప్రజలు తన కుటుంబ సభ్యులన్నారు. ప్రజలకు జవాబు...
మద్దూరు నవంబర్17(న్యూస్ తెలంగాణ) మద్దూరు మండలంలోని లద్నుర్ బెతనీయ ప్రార్దన మందిరం పాస్టర్ రెవ.టి డేవిడ్ ఆధ్వర్యంలో ఆదివారం ఈ నేల 25న క్రీస్తు జన్మ దినాన్ని పురస్కరించుకుని ముందుగా సండేస్కూల్ పిల్లలు మినీ...
నెల్లూరు ( News Telangana ): రాజకీయ పదవులపై తనకు ఆసక్తి లేదని జనసేన నేత నాగబాబు (NagaBabu) స్పష్టం చేశారు. ఎంపీగా పోటీ చేస్తాననేది అబద్ధపు ప్రచారమని చెప్పారు. నెల్లూరులో రెండో రోజు...
హైదరాబాద్ ( News Telangana ) : భారత ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిదికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు చోట్ల సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు...
కృష్ణాజిల్లా ( న్యూస్ తెలంగాణ ) :- ఏపీలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మేకావారి పాలెం వద్ద అదుపుతప్పి పంట పొలాలలోకి వెళ్లి ఆర్టీసీ బస్సు పల్టీ...
సుక్మా , డిసెంబర్ 17 ( న్యూస్ తెలంగాణ ) :- చత్తీస్గడ్లో మావోయిస్టులు సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆదివారం ఉదయం దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎస్ఐ సుధాకర్ రెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు....
ఖమ్మం జిల్లా ( న్యూస్ తెలంగాణ ) :- మహిళా సాధికారతకు ఖమ్మం జిల్లాలోని కొందరు ఆదర్శ మహిళా ఉపాధ్యాయులు సరైన నిర్వచనం పలికారు. ఫ్రీ గా దొరికితే చాలు ఏదైనా సరే వాడేద్దాం...
హైదరాబాద్, డిసెంబర్ 17 ( న్యూస్ తెలంగాణ ) :- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవ ర్నర్ రఘురామ్ రాజన్ ఆదివారం భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సల హాదారుగా...
హైదరాబాద్ ( న్యూస్ తెలంగాణ ) : తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో గత 50 ఏళ్ల...
News Telangana :- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీరాజరా జేశ్వ రస్వామి ఆలయ అధికా రులు భక్తులకు అలర్ట్ జారీ చేశారు. గర్భ గుడిలో నేడు,రేపు ఆర్జిత సేవలను తాత్కా...