September 16, 2024
News Telangana
Home Page 37
Telangana

చేర్యాలలో ఓటేసినా కాంగ్రెస్ అభ్యర్ధి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి దంపతులు

News Telangana
మద్దూరు నవంబర్30(న్యూస్ తెలంగాణ) : చేర్యాల, కొమురవెల్లి మద్దూరు, దుల్మిట్ట, మండల వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైందని ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు బారులు తీరారు. చేర్యాల మున్సిపాలిటీలోని పోలింగ్ బూత్
Telangana

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి హరీష్ రావు దంపతులు

News Telangana
సిద్దిపేట ప్రతినిధి నవంబర్ 30 (న్యూస్ తెలంగాణ):- సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిద్దిపేట భారత్ నగర్ అంబిటస్ స్కూల్ లోనీ మాడల్ పోలింగ్ బూత్ నెం 114 లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు
Telangana

అవునూర్ గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు డబ్బులు పంచుతూ పట్టివేత

News Telangana
రాజన్న సిరిసిల్ల జిల్లా /న్యూస్ తెలంగాణ : ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఎన్నికల నియామవళి నిబంధనలు అమల్లో ఉండగా కోడ్ కు వ్యతిరేకంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఓటు
Telangana

మండల వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు

News Telangana
ఎండపల్లి,నవంబర్29(న్యూస్ తెలంగాణ): జగిత్యాల జిల్లా ఉమ్మడి వెల్గటూర్ మండలంలోని అన్ని గ్రామాలలో బుధవారం రోజున రాత్రి ఎస్సై శ్వేత 144 సెక్షన్ అమలు చేశారు. ఈ సందర్భంగా ఆమె నలుగురు కంటే ఎక్కువ ఉన్న
Telangana

అక్రమ మద్యం పట్టివేత

News Telangana
సిరిసిల్ల /న్యూస్ తెలంగాణ : అసెంబ్లీ ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సందర్భంలో బుధవారం మద్యం దుకాణాలు బంద్ ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అక్రమంగా మద్యం అమ్ముచున్నట్టు సమాచారం రావడంతో అధికారులు దాడులు
Telangana

ఎన్నికల నబందనలను ఉల్లంగించిన ఇద్దరు వ్యక్తుల పై కేసు నమోదు

News Telangana
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంన్యూస్ తెలంగాణ :- రాయికల్ లో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఈ రోజు పగలు సమయంలో ఓటర్లకు భోజనాలు ఏర్పాటు చేసిన సాయి క్యాటరింగ్ అనుపురం లింబాద్రి మరియు మ్యాకల
Telangana

మద్దూరు ఇండియన్ గ్యాస్ డెలివరీ సిబ్బంది అక్రమ వసూళ్లు

News Telangana
మద్దూరు నవంబర్29(న్యూస్ తెలంగాణ) : మద్దూరు మండల కేంద్రంలోని ఇండియన్ గ్యాస్ డెలివరీ సిబ్బంది గ్రామాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతూ వినియోగదారుల వద్ద ముక్కు పిండి అదనంగా డబ్బు వసూళ్లు చేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.పదీ
Telangana

తెలంగాణలో పోలింగ్ సర్వం సిద్ధం.. ఈ డాక్యుమెంట్లు ఉంటేనే ఓటు వేయగలరు..!

News Telangana
న్యూస్ తెలంగాణ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డ్ పడింది. మైకులన్నీ మూగబోవడంతో తెలంగాణ సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయింది. అయితే ఈసీ మాత్రం యాక్టివ్ మోడ్‌లోకి వచ్చింది. ప్రచార గడువు ముగియగానే సీన్‌లోకొచ్చిన
Telangana

మీకు ఓటర్ స్లిప్ అందలేదా ? ఇలా పొందొచ్చు !

News Telangana
అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ఓటర్లకు స్లిప్పుల పంపిణీ ముమ్మరంగా జరుగుతున్నది. దాదాపు సగానికిపైగా ఓటర్లకు అందించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ రెండు రోజుల క్రితం మీడియాకు వెల్లడించారు.
Telangana

నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్-2023 ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

News Telangana
– 12 గోల్డ్ మెడల్స్ సాధించిన టేకులపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థినిలు ఖమ్మం టౌన్ : ఖమ్మం నగరం షాధిఖనలో జరుగనున్న పల్లా జాన్ రాములు మెమోరియల్ నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్-2023