September 19, 2024
News Telangana
Home Page 36
Telangana

ఈ రోజు నుంచే కొత్త ఎక్సైజ్ పాలసీ

News Telangana
రాష్ట్రవ్యాప్తంగా 2,620 వైన్ షాపుల లైసెన్సు గడువు నవంబర్ 30వ తేదీతో ముగిసింది. ముందస్తుగా ఆగస్టు నెలలో నిర్వహించిన టెండర్లలో వైన్ షాపుల లైసెన్స్ లు దక్కించుకున్నవారు డిసెంబర్‌ 1 నుంచి రెండేండ్ల పాటు
AndhrapradeshPolitical

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు

News Telangana
తిరుపతి జిల్లా, డిసెంబర్ 01 :-స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడు కీ హైకోర్టులో కాస్త ఊరట లభించింది. దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటే
PoliticalTelangana

రేపు వారందరికీ సెలవు ప్రకటించిన సిఈవో వికాస్ రాజ్

News Telangana
హైదరాబాద్ డెస్క్, ( న్యూస్ తెలంగాణ ) :- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఇవాళ ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5
National

భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఇక అమెరికాలోనే వీసా రెన్యువల్‌.!

News Telangana
న్యూస్ తెలంగాణ డెస్క్ :- అమెరికాలో పనిచేస్తున్న భారత టెక్‌ నిపుణులకు అగ్రరాజ్యం గుడ్‌న్యూస్‌ చెప్పింది. స్వదేశాలకు వెళ్లకుండానే ఎన్నారైలు తమ హెచ్‌-1బీ వీసాలను రెన్యువల్‌ చేసుకునేలా ఓ పైలట్ ప్రోగ్రామ్‌ను డిసెంబరు నుంచి
AndhrapradeshTelangana

సాగర్ డ్యామ్‌ వద్ద భారీగా ఇరు రాష్ట్రాల పోలీసులు.. మరోసారి ఉద్రిక్తత

News Telangana
న్యూస్ తెలంగాణ డెస్క్ : నాగార్జున సాగర్‌ కుడి కాల్వ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డ్యామ్‌ వద్దకు తెలంగాణ పోలీసులు భారీగా చేరుకున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన పోలీసుల అక్కడే మోహరించడంతో
Telangana

ఎగ్జిట్ పోల్స్ చూసి కంగారు పడొద్దు.. విజయం మనదే.. తేల్చి చెప్పిన కేటీఆర్

News Telangana
హైదరాబాద్ డెస్క్, నవంబర్ 30 ( న్యూస్ తెలంగాణ ) :- ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూసి కంగారు పడాల్సిన పని లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
Telangana

కాంగ్రెస్ ప్రభుత్వం వస్తోంది.. వారంతా ఇప్పటికైనా మారాలి.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

News Telangana
తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. డిసెంబర్ 3న (ఆదివారం) ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అన్ని పార్టీల్లో టెన్షన్ నెలకొంది. పోలింగ్ ముగిసిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. షబ్బీర్ అలీ నివాసంలో ప్రెస్
Telangana

తెలంగాణలో ముగిసిన పోలింగ్‌

News Telangana
హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగిసింది. కానీ, పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు అధికారులు. మరోవైపు, పలుచోట్ల
Telangana

70కి పైగా సీట్లు వస్తాయ్ : KTR

News Telangana
తెలంగాణలో 2018 ఫలితాలు రిపీట్ అవుతాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. అప్పుడు కూడా సర్వేలన్నీ ఇలానే చెప్పాయని అన్నారు. డిసెంబర్ 3న తాము అధికారంలోకి వస్తామని, తమకు 70కి పైగా సీట్లు వస్తాయన్నారు. తాము
Telangana

చింతమడక పోలింగ్ కేంద్రంలో ఓటు వినియోగించుకున్న కెసిఆర్ దంపతులు

News Telangana
సిద్దిపేట జిల్లా ప్రతినిధి, నవంబర్ 30 :- సిద్దిపేట జిల్లాలో సిఎం కెసిఆర్ తన ఓటు హక్కును వినియో గించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్ లో